అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సికింద్రాబాద్ స్టేషన్ ఫ్లాట్ఫాం టికెట్ ధర పెంపు
Published on Fri, 01/06/2017 - 00:11
రూ.10 నుంచి రూ.20కి పెంచుతూ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫ్లాట్ఫాం టికెట్ చార్జీలు పెరగనున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే రూ.10 టికెట్ను రూ.20కి పెంచారు. సంక్రాంతి, శబరిమలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 10 నుంచి 16 వరకు తాత్కాలికంగా ఫ్లాట్ఫాం టికెట్ చార్జీలను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్టేషన్పై ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రయాణికులు కాని వాళ్ల ప్రవేశాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
#
Tags