అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పింఛన్ ఇచ్చి ఆదుకోండి!
Published on Tue, 07/19/2016 - 19:40
వనిపెంట(మైదుకూరు):
ఈమె పేరు మోతె వీరమ్మ (66). గ్రామం వనిపెంట. భర్త పోతులూరు ఏడేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్కు దరఖాస్తు చేసుకుంటూనే ఉంది. కాళ్లరిగేలా జన్మభూమి కార్యక్రమాలకు, అధికారుల దగ్గరకు తిరుగుతూనే ఉంది. కానీ ఇంత వరకు వితంతు, వృద్ధాప్య పింఛన్ ఏదీ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ఇళ్లు, పొలం ఏమీ లేవని, తనకు ఎవ్వరూ లేరని పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తానని అధికారులను ప్రాధేయపడుతోంది. అధికారులు స్పందించి తనకు పింఛన్ మంజూరు చేయాలని ఆమె వేడుకుంటోంది.
#
Tags