అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎమ్మెల్యే గారు.. మా సమస్యలు వినండి
Published on Tue, 07/19/2016 - 21:18
- ‘కొప్పుల’తో కేజీబీవీ విద్యార్థుల మొర
ధర్మపురి : ‘ఎమ్మెల్యే గారు.. మా సమస్యలు వినండి.. ఇబ్బందులు తీర్చండి.. ఒక్కసారి వినరా..’ అంటూ ధర్మపురి కసూర్తిబా పాఠశాల విద్యార్థినులు ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్తో తమ గోడు వెల్లబోసుకున్నారు. పాఠశాలలో భోజనం సరిగా పెట్టడంలేదని, వంట మనిషి లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. సరిపడా ఫిల్టర్ నీరందించడం లేదని తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు నిత్యం బెత్తంతో కొడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారినుంచి తమను రక్షించాలని కన్నీరు పెట్టుకున్నారు. వారు తమకు వద్దంటూ ప్రాథేయపడ్డారు. సరిపడా ఉపాధ్యాయులు లేరని వివరించారు.
స్పందించిన చీఫ్ విప్ ఈశ్వర్ మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చదువుపై దృష్టిసారించాలని సూచించారు. సమస్యలపై ప్రిన్సిపాల్ చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగనివ్వమని, నాణ్యమైన భోజనం ప్రిన్సిపాల్హామీ ఇచ్చారు.
#
Tags