విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘బతుకు’ పోరు
Published on Thu, 08/17/2017 - 00:38
అనంపురం ఎడ్యుకేషన్: డెబ్బయి వసంతాల స్వతంత్ర భారతంలో పేదరిక నిర్మూలన కలగానే మిగిలిపోయింది. నేటికీ ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బతుకు పోరులో ఎన్నో కష్టనష్టాలను వారు చవిచూస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగు పరచాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
విద్య, వైద్య వారికి అందని ద్రాక్షగా మారింది. కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం వారి దరి చేరడం లేదు. ఇలాంటి ఓ కుటుంబంలోని ముగ్గురు.. బుధవారం అనంతపురం నగరంలోని డ్రెయినేజీల్లో ఇనుప ముక్కలు ఏరుకుంటూ ఇలా కనిపించారు. తమకు లభ్యమైన ఇనుప ముక్కలను గుజరీలో విక్రయించి, వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
#
Tags