వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
46 మంది వైద్యులకు పోస్టింగులు
Published on Wed, 08/10/2016 - 19:30
ఏలూరు (మెట్రో): జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులకు బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టరేట్లో జరిగిన కౌన్సిలింగ్లో 46 మంది వైద్యులకు కలెక్టర్ కె.భాస్కర్ వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. జిల్లాలో 59 వైద్యుల ఖాళీలకు 166 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో 56 మంది కౌన్సెలింగ్కు హాజరుకాగా 46 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. వీరిలో 11 మంది ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయనున్నారు. 13 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో ఐటీడీఏ పీవో షాన్మోహన్, డీఎంహెచ్వో కె.కోటేశ్వరి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వీరిలో 56 మంది కౌన్సెలింగ్కు హాజరుకాగా 46 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. వీరిలో 11 మంది ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయనున్నారు. 13 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో ఐటీడీఏ పీవో షాన్మోహన్, డీఎంహెచ్వో కె.కోటేశ్వరి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
#
Tags