రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఆర్టీసీ బస్సు ఢీకొని నిండు గర్భిణి మృతి
Published on Thu, 02/02/2017 - 21:12
రాజంపేట(వైఎస్సార్ జిల్లా):
రాజంపేట మండలం పోలమందారంలో విషాదం చోటుచేసుకుంది. బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ నిండు గర్భిణీ తాలూరి ఎల్లమ్మ(21)తో పాటు మరో మహిళ గోగులదేవి(25) అక్కడికక్కడే మృతిచెందారు. ఎల్లమ్మది పుల్లంపేట మండలం సీవీజీపల్లి అగ్రహారం కాగా..గోగులదేవీ(25)ది పోలమందారం.
ఆర్టీసీ బస్సు రాజంపేట నుంచి చిట్వేలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags