ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిరుపేద వధువుకు పుస్తె, మెట్టెల బహూకరణ
Published on Mon, 12/05/2016 - 22:39
చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేటకు చెందిన నిరుపేద పేదవధువుకు జాల లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్టు తరపున పుస్తె మెట్టెలను బహూకరించారు. చిన్నశంకరంపేటకు చెందిన గుదిబండ కిష్టయ్య, కమలమ్మ కుమార్తె అరుణ వివాహం ఆదివారం జరిగింది.
ఈ సందర్భంగా జాల లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్టు సభ్యులు జాల రవి, సారుుబాబాలు వధువుకు పుస్తెమెట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు కిష్టయ్య, యాదగిరి, శేకులు పాల్గొన్నారు.
#
Tags