అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
32 మండలాల్లో వర్షం
Published on Fri, 09/16/2016 - 23:34
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో శుక్రవారం 32 మండలాల్లో తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి. ఉరవకొండ, సోమందేపల్లి, అమడగూరు, తనకల్లు, ఎన్పీ కుంట, కంబదూరు, శెట్టూరు, గుంతకల్లు తదితర మండలాల్లో తుంపర్లు కురిశాయి. సెప్టెంబర్లో 118.4 మి.మీ గానూ ప్రస్తుతానికి కేవలం 17.3 మి.మీ నమోదైంది.
కాగా రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షం కురిసే సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్కుమార్రెడ్డి తెలిపారు.
#
Tags