నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
45 మండలాల్లో వర్షపాతం
Published on Mon, 08/07/2017 - 22:51
అనంతపురం అగ్రికల్చర్: ఆదివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా 45 మండలాల పరిధిలో 4.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. నల్లచెరువులో అత్యధికంగా 42.6 మి.మీ కురవగా, ఓడీచెరువు 29.7 మి.మీ, నల్లమాడ 20.2 మి.మీ, శెట్టూరు 18.3 మి.మీ, బ్రహ్మసముద్రం 17.3 మి.మీ, కదిరి 16.9 మి.మీ, కుందుర్పి 16.3 మి.మీ, గుత్తి 13.8 మి.మీ, తనకల్లు 12 మి.మీ, బుక్కపట్నం 11.2 మి.మీ, యాడికి 10.5 మి.మీ వర్షం కురిసింది. గుంతకల్లు, తాడిపత్రి, పామిడి, గుమ్మఘట్ట, పుట్లూరు, అమడగూరు, కొత్తచెరువు సహా మరో 10 మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఆగస్టు నెలలో 88.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా..ఇప్పటి వరకు 11 మి.మీ వర్షం కురిసింది.
#
Tags