అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైతు ప్రగతికి ‘ఆత్మ’ కృషి
Published on Thu, 08/18/2016 - 20:32
లోగో విడుదల చేసిన కలెక్టర్ రోనాల్డ్ రోస్
సంగారెడ్డి టౌన్: రైతు ప్రగతికి వ్యవసాయ సాంకేతిక యాజమన్యా సంస్థ (ఆత్మ) విభాగం కృష చేస్తోందని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. గురువారం ఆత్మ విభాగానికి సంబంధించిన లోగోను ఆయన ఆవిష్కరించారు. రైతులకు నూతన శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ పాడి పంటల అభివృద్ధికి ఆత్మ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులు ఆత్మ కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు లోగోను ఉపయోగించాలని సూచించారు.
#
Tags