బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాట్నాలమ్మకు రూ.7,53,459 ఆదాయం
Published on Fri, 05/26/2017 - 00:22
రాట్నాలకుంట (పెదవేగి రూరల్) : పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన రాట్నాలమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.7,53,459 ఆదాయం లభించింది. గురువారం లెక్కించిన హుండీ లెక్కింపులో దేవస్థాన సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు. ఏలూరు డివిజన్ తనిఖీదారి అనురాధ పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహించారు. రూ.6,93,445 నోట్లు, రూ.60, 014 చిల్లర కాయిన్లు లభించినట్టు సిబ్బంది చెప్పారు. దేవస్థానం చైర్మ¯ŒS రాయల విజయ భాస్కరరావు, ఈవో ఎన్.సతీష్కుమార్ పర్యవేక్షించారు.
#
Tags