అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రాయపాటికి పలువురి పరామర్శ
Published on Wed, 07/20/2016 - 20:33
నగరంపాలెం (గుంటూరు) : నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును బుధవారం రాష్ట్ర హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పరామర్శించారు. లక్ష్మీపురంలోని ఎంపీ నివాసంలో రాయపాటి సతీమణి లీలాకుమారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, చైతన్య కళాశాల డైరెక్టర్ బీఎస్ రావు, శాసనసభ విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, నగర ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తదితరులు రాయపాటిని పరామర్శించిన వారిలో ఉన్నారు.
#
Tags