వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దసరాలో రికార్డుస్థాయి ఆదాయం
Published on Wed, 10/19/2016 - 21:05
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో దుర్గమ్మకు భక్తులు రికార్డుస్థాయిలో రూ.5,16,92,054 నగదు కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. మొత్తం ఐదు రోజుల పాటు హుండీల లెక్కింపు జరిగింది. బుధవారం ఐదో విడత జరిగిన లెక్కింపులో రూ.45.32 లక్షల ఆదాయం సమకూరింది. ఉత్సవాల 11 రోజులతో పాటు ఆ తరువాత ఐదు రోజుల పాటు భవానీల రద్దీ కొనసాగింది. అటు భక్తులు, ఇటు భవానీలు అమ్మవారికి కానుకలను భారీగానే సమర్పించారు. నగదుతో పాటు 810 గ్రాముల బంగారం, 19.543 కిలోల వెండి లభ్యమైంది.
#
Tags