అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట భారీ చోరీ
Published on Thu, 08/11/2016 - 19:11
హైదరాబాద్ నగరంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. రాజేంద్రనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు అందులో ఉన్న రూ. 13 లక్షల సూట్కేస్తో ఉడాయించారు. నూతనంగా తీసుకున్న భూమి రిజిస్ట్రేషన్ కోసం గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలమానికి వచ్చిన ఓ వ్యక్తి నగదును కార్లో ఉంచి కాగితాలు సిద్ధం చేసుకుంటుండగా.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags