సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉపకాలువలకు మర్మమతు
Published on Wed, 08/10/2016 - 17:43
భైంసా : గడ్డెన్నవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఉన్న ఉప కాలువలను బుధవారం నుంచి ప్రొక్లెయిన్తో తవ్విస్తున్నారు. ప్రాజెక్టు కాలువలు భూస్థాపితం అయ్యాయని..మరమ్మతు చేయించాలని మంత్రి హరీశ్రావు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఈ నెల 3న లక్ష్యం నెరవేరేనా శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనికి అధికారులు స్పందించి ఉప కాలువలు తవ్వించడంతోపాటు నీరు ఆయకట్టుకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప కాలువలు తవ్వుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#
Tags