నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
15 సూత్రాల కార్యక్రమం పై సమీక్ష
Published on Tue, 12/06/2016 - 22:58
అనంతపురం అర్బన్ : మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి ప్రధాన మంత్రి 15 సూత్రాల కార్యక్రమం జిల్లాలో సంపూర్ణ స్థాయిలో అమలు కావాలని అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో 15 సూత్రాల కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమంపై ప్రతి అధికారి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మైనార్టీ రుణాలు గత ఏడాదిలో 100 యూనిట్ల ఇవ్వగా ఈ ఏడాది 40 మాత్రమే ఇచ్చారని ఈ సంఖ్య పెంచాలని 15 సూత్రాల సభ్యుడు ఈటెస్వామిదాస్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
#
Tags