అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'రిషితేశ్వరి' నిందితులకు రిమాండ్ పొడిగింపు
Published on Fri, 07/31/2015 - 14:53
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులు హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ల రిమాండ్ ను కోర్టు మరో 14 రోజుల పాటుకోర్టు పొడిగించింది. వారికి విధించిన రిమాండ్ శుక్రవారంతో ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.
ఈ కేసులో A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. మరోవైపు రిషితేశ్వరి మృతిపై నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ ముగిసింది.
#
Tags