ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మొక్కలు నాటి సంరక్షించాలి
Published on Thu, 07/28/2016 - 23:46
పాన్గల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గ్రామాణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, కేతేపల్లి, గోపల్దిన్నె గ్రామాలల్లో నిర్వహించిన హరితహారంలో ఆయన పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి అవరణలు, పొలం గట్లు, కాల్వల పరిసరాలల్లో మొక్కలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. ఆయా గ్రామాలకు కేటాయించిన టార్గెట్లను పూర్తి చేయాలని దీంతో పాటు అధిక సంఖ్యలో మొక్కలు నాటి వాటిని కాపాడిన గ్రామాలకు అభివృద్ధి పనులకు నిధులతో పాటు తగిన పారితోషకం అందిస్తామన్నారు. నాటిన మొక్కలు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి కాపాడాలన్నారు.
#
Tags