రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఎస్సీ ఎస్టీ కేసు విచారణ
Published on Thu, 04/27/2017 - 01:11
పుట్టపర్తి అర్బన్ : రాచువారిపల్లిలో ఇటీవల నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ బుధవారం విచారణ చేశారు. దళితుల శ్మశాన వాటికలో రెవెన్యూ సిబ్బంది నాటిన సరిహద్దు రాళ్లను అదే గ్రామానికి చెందిన కొందరు తొలగించడంతో తొమ్మిది మందిపై కేసు నమోదైన విషయం విదితమే. ఆ కేసు విచారణ నిమిత్తం పుట్టపర్తి రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి. సిబ్బందితో కలసి గ్రామానికి వచ్చిన డీఎస్పీ విచారణ చేపట్టారు.
#
Tags