తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్లాక్మనీ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
Published on Sun, 09/20/2015 - 17:50
కర్నూలు: బ్లాక్మనీ తరలిస్తున్న ముగ్గుర్ని కర్నూలు జిల్లా బనగానపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కారులో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి కర్నూలుకు తరలిస్తుండగా బనగానపల్లె వద్ద వీరిని పట్టుకున్నట్లు సమాచారం. పట్టుబడిన సయ్యద్ అహ్మద్, షఫీక్ అహ్మద్, ఫిరోజ్ బాషాలు కర్నూలు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితులను ఇన్కమ్టాక్స్ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags