రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అతిథులొచ్చారు..
Published on Sat, 02/11/2017 - 23:00
చిలమత్తూరు : మండలం వీరాపురానికి సైబీరియన్ కొంగల రాక ఆలస్యంగా మొదలైంది. సాధారణంగా ఈ ఎర్రకాళ్ల కొంగలు డిసెంబర్, జనవరి నెలల్లో సైబీరియా నుంచి సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చేవి. తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది వీటి రాక ఆలస్యమైంది. శుక్ర, శనివారాల్లో దాదాపు 30 పక్షులు వీరాపురానికి చేరాయి. అయితే.. పరిసర ప్రాంతంలోని ఏ చెరువులోనూ చుక్క నీరు లేదు. దీంతో ఇవి ఇక్కడ విడిది చేస్తాయా, తిరిగి వెళ్తాయా అనేది వేచిచూడాలి.
#
Tags