వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాము కాటుతో ఆరేళ్ల పాప మృతి
Published on Thu, 09/10/2015 - 11:36
కర్నూలు : కర్నూలు జిల్లా కోసిగి మండలం చిత్తనకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నేలపై నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని గురువారం పాము కాటేసింది. దాంతో పాప ఏడవటం ప్రారంభించింది. పాము కాటేసిన విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆ చిన్నారి మరణించింది. దీంతో ఆ చిన్నారి మృతితో తల్లిదండ్రులు ఈరన్న, అంజనమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు.
#
Tags