ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఇరుకుపోతున్న ట్యాంకర్లు
Published on Wed, 09/28/2016 - 22:12
హిందూపురం అర్బన్ : పట్టణంలో పరిమితి మించి ఇంటి నిర్మాణాలు జరిగిపోతుండటంతో వీధులన్నీ ఇరుకుగా మారిపోతున్నాయి. దీనికి తోడు ప్రైవేట్ నీటి ట్యాంకర్ల నిర్వాహకులు వ్యాపారం కోసం సందుల్లో కూడా వెళ్లి అమ్మకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నీటి ట్యాంకర్లు సందుల్లోని రోడ్లలో ఇరుక్కుపోతున్నాయి. ముక్కిడిపేట, ఆజాద్పేట,హస్నాబాద్, ముద్డిరెడ్డిపల్లి, శ్రీకంఠపురం ఏరియాల్లోని వీధుల్లో ట్యాంకర్లు వస్తే రాకపోకలు స్తంభించాల్సిందే.
#
Tags