మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాముకాటుతో చేనేత కార్మికుడి మృతి
Published on Mon, 08/22/2016 - 00:20
చండూరు : పాము కాటుతో ఓ చేనేత కార్మికుడు మృతి చెందిన సంఘటన చండూరు మండల పరిధిలోని గట్టుప్పల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాపోలు శ్రీను(46) చేనేత వృత్తి పై ఆధార పడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి తన ఇంట్లో భార్య, పిల్లలతో కలిసి నిద్రపోయారు. మధ్య రాత్రి సమయంలో చేతిపై ఏదో పారినట్లుగా ఉండడంతో గమనించి ఆ పామును చంపేశారు. రాత్రి సమయంలో నాటు వైద్యం చేశారు. అనారోగ్యంగా ఉండడంతో ప్రాథమిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లగా పరిప్థితి విషమంగా ఉందనడంతో హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉంది.
#
Tags