సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వేటకొడవలితో దాడి..ఒకరు మృతి
Published on Wed, 12/28/2016 - 17:35
గుంటూరు: క్రోసూరు మండలం భయ్యవరంలో దారుణం చోటు చేసుకుంది.ఆస్తి విషయంలో జరిగిన ఘర్షణలో లింగయ్య అనే వ్యక్తి తన భార్య, అత్త, మరదలిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో అత్త కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.
భార్య వెంకాయమ్మ, మరదలు పద్మ పరిస్థితి విషమంగా ఉంది. లింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
#
Tags