ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
తారల తళుకులు.. మోడల్స్ మెరుపులు
Published on Tue, 03/29/2016 - 02:00
సికింద్రాబాద్ పార్క్లేన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ’ ఇండియన్ వేర్ బ్రాండ్ షోరూంను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీతారలు అర్చన, పాయల్ ఘోష్.. మోడల్స్ శ్రేయ మిశ్రా, మిస్ ట్విన్ సిటీస్ సిమ్రత్, నిలోఫర్తో కలిసి షోరూమ్లో సందడి చేశారు. సమ్మర్ దుస్తులను ధరించి క్యాట్వాక్ చేస్తూ అలరించారు. ప్రస్తుతం షోరూంలో 16 రకాల సమ్మర్ స్పెషల్ డ్రస్సులు అందుబాటులో ఉన్నాయని సంస్థ యజమాని సందీప్ కుమార్ తెలిపారు. - సాక్షి, హైదరాబాద్
#
Tags