వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైభవంగా శ్రీరామ మహా పట్టాభిషేకం
Published on Sat, 04/16/2016 - 10:34
భద్రాచలం: భద్రాద్రిలోని మిథిలా మండపంలో శనివారం శ్రీరామ మహాపట్టాభిషేకం వైభవంగా జరుగుతోంది. శ్రీరామ పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్ నరసింహన్ దంపతులు పట్టాభిరాముడికి పట్టువస్త్రాలు సమర్పించారు. భద్రాద్రిలో కన్నుపండువగా జరుపుకుంటున్న ఈ పట్టాభిషేక మహోత్సవ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
భక్తుల జై రామ నినాదాలతో మిథిలా మండపం మార్మోగుతోంది. శ్రీరాముడికి తప్ప మరెవ్వరికీ జరగని రీతిలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ నరసింహన్తో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు.
#
Tags