నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీవారి సేవలో రాఘవేంద్రరావు, కీరవాణి
Published on Sun, 03/06/2016 - 01:54
తిరుమల: ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత భారవి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు ఆలయానికి వచ్చారు. నాగార్జున కథానాయకుడిగా ‘ ఓం నమో వేంకటేశాయ’’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన కథ ప్రతులను స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. అనంతరం స్థానిక అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, రాఘవేంద్రరావుతో బేటీ అయి చర్చించారు. ఈ కొత్త చిత్రం ప్రారంభంలో భాగంగానే ఈనెల 16వ తేదీన నాగార్జున తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకునే అవకాశం ఉంది.
#
Tags