నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యార్ధిని అదృశ్యం.. లెక్చరర్ పై ఆరోపణలు
Published on Sat, 11/05/2016 - 13:42
జగిత్యాల: జిల్లాలోని వెల్లటూరు గ్రామంలో ఓ ప్రైవేట్ కళాశాలపై విద్యార్ధిని తల్లిదండ్రులు దాడి చేశారు. ఈ ఘటనలో కళాశాల ఫర్నీచర్ ధ్వంసమైంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హర్ష శ్రీ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న తమ కూతురు అదృశ్యమవడానికి అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కాగా, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(20) మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ తమ కూతుర్ని వేధింపులకు గురి చేశాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో అదృశ్యం చేశాడని అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags