అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్కూల్ బస్సును ఢీకొన్న లారీ: విద్యార్థులకు గాయాలు
Published on Sat, 04/02/2016 - 10:24
గుంటూరు: అధిక వేగంతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్లలోని పటేల్నగర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. బాపట్లలోని కేర్ పాఠశాలకు చెందిన బస్సు కర్లపాలెం, బాపట్ల మండలాల్లోని గ్రామాలకు చెందిన విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 సాయంతో ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
#
Tags