అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపిక
Published on Thu, 10/13/2016 - 19:37
గుంటూరు స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు భాష్యం విద్యార్థులు ఎంపికయ్యారని భాష్యం విద్యాసంస్థల సీఈఓ భాష్యం హనుమంతరావు తెలిపారు. స్థానిక చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఈనెల 2వ తేదీన జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిన రైఫిల్ షూటింగ్ పోటీలలో తమ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. అండర్–19 విభాగంలో వై.శ్రీనిత్య (సీనియర్ బైపిసీ), ఎం.రిషిత (సీనియర్ ఎంపీసీ), వి.హర్షవర్ధన్ రెడ్డి(జూనియర్ బైపీసీ), ఎన్.వెంకట వరుణ్ సాయి(సీనియర్ ఎంపీసీ) ఎంపికైనట్టు తెలిపారు. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రొద్దుటూరులో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొంటారని చెప్పారు.
#
Tags