నాగార్జున యాదవ్ ని మంత్రిని చేసి నన్ను పక్కన పెట్టిన పర్లేదు: కొడాలి నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మొదటి రెండూ దొంగ ర్యాంకులే!
Published on Wed, 08/19/2015 - 03:51
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎడ్సెట్-2015లో ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాశారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎడ్సెట్ దరఖాస్తులో తమ ఫొటోలకు బదులు.. ఇతరుల ఫొటోలను అభ్యర్థులు అప్లోడ్ చేశారు. పరీక్షకు కూడా అసలు అభ్యర్థులకు బదులు.. వీరే రాశారు.
అయితే వీరిద్దరికే ఎడ్సెట్ ఫలితాల్లో సాంఘికశాస్త్రం, మెథడాలజీలో మొదటి, రెండు ర్యాంకులు దక్కడం గమనార్హం. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంలకు చెందిన వీరిద్దరు అన్నదమ్ముల పిల్లలు. విద్యార్థుల మోసాలపై ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో దరఖాస్తు చేసిన అసలు అభ్యర్థులు మాలిగ కృష్ణకాంత్, ఎం.లింగస్వామిలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
#
Tags