వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సౌదీలో జిల్లా వాసి మృతి
Published on Fri, 05/05/2017 - 18:17
దండేపల్లి(మంచిర్యాల జిల్లా): సౌదీ అరేబియా దేశంలో ఓ తెలుగు వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలకేంద్రానికి చెందిన ఎండీ హుస్సేన్(34) గురువారం రాత్రి గుండెపోటుకు గురై మృతిచెందినట్లు అక్కడి అధికారులు కుటుంబసభ్యులకు తెలిపారు. బక్రీద్ తర్వాత ఎండీ హుస్సేన్ సౌదీకి వెళ్లినట్లు తెలిసింది. గతంలో కూడా హుస్సేన్ సౌదీ వెళ్లి అక్కడ 2 సంవత్సరాలు పనిచేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హుస్సేన్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
#
Tags