వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళ గొంతు నులిమి హత్య
Published on Sun, 05/29/2016 - 13:20
నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మానిక్బండారు గ్రామ శివార్లలో ఓ మహిళ హత్యకు గురైంది. వర్ని మండలం మోస్రా గ్రామానికి చెందిన నాగమణి (45)ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేశారు. ఆదివారం ఉదయం మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#
Tags