విశాఖపై టీడీపీ కొత్తరాగం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆలయంలో చోరీకి యత్నం
Published on Sun, 10/04/2015 - 11:50
పాలెం(గుంటూరు): గుంటూరు జిల్లా పాలెం మండలం కాజీపాలెం గ్రామంలో పలు దేవాలయాల్లో గుర్తుతెలియని దుండగులు చోరీలకు యత్నించారు. స్థానికులు గుర్తించడంతో.. అక్కడినుంచి ఉడాయించారు. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయం, శివాలయం, సాయిబాబా ఆలయాలలో గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేసి ఆలయ తలుపులు పగలగొట్టారు. ఆ సమయంలో శబ్ధం రావడంతో.. గమనించిన స్థానికులు అప్రమత్తమవడంతో.. దుండగులు పరారయ్యారు.
#
Tags