రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొత్త ఏడాది మొదలైంది ఇలా..
Published on Wed, 03/30/2016 - 04:02
పుస్తకాలు పట్టాల్సిన చిట్టి చేతులు నీళ్ల బిందెలు మోస్తున్నాయి. అక్షర ముక్కలు నేర్చుకోవాల్సిన వయసులో చిన్నారులు వెట్టి పనులకు అలవాటు పడున్నారు. కొత్త ఏడాది చదువులు ప్రారంభమైనా కొత్త పుస్తకాలు రాకపోవడంతో చిన్నారులు ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. మంగళవారం జగదేవ్పూర్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మధ్యాహ్న వంట కోసం బిందెలతో నీళ్ల మోస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపింది. - జగదేవ్పూర్
#
Tags