వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బస్సు ఢీకొని ముగ్గురి మృతి
Published on Wed, 06/15/2016 - 16:00
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం నర్సింహాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయాడు. నర్సింహాపురం గ్రామస్తులు బుధవారం వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులతో కలసి గ్రామానికి చెందిన యువకుడు సాయంత్రం బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags