వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కులవృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
Published on Fri, 10/07/2016 - 22:42
ఆలేరు : మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తుల్లో ౖనైపుణ్యం పెంపొందించుకోవాలని చేనేత రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ రాంగోపాల్రావు అన్నారు. ఆలేరులోని చేనేత సహకార సంఘంలో శుక్రవారం చేనేత కార్మికులకు ఆరో విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో చేనేత కార్మికులు నైపుణ్యంతో వస్త్రాలను రకరకాల డిజైన్లతో, నాణ్యంగా తయారుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఏడీ రతన్కుమార్, వీవర్స్ సర్వీస్ సెంటర్ ఏడీ íß మోద్కుమార్, ఏడీఓ వీఎస్ఎన్ రెడ్డి, డిజైనర్ పల్లావిజోషి, సీడీ సౌజన్య, చైర్మన్ చింతకింది వెంకటేశ్, కార్యదర్శి ఎనగందుల రామరుషి పాల్గొన్నారు.
#
Tags