ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు ఎక్సైజ్ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంపు
Published on Fri, 05/12/2017 - 23:33
కర్నూలు: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో శనివారం మెగా హెల్త్క్యాంపు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్న ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు కోరిక మేరకు మై క్యూర్ హాస్పిటల్ వారు ఉచితంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా ఎక్సైజ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మావతి సూచించారు.
#
Tags