గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ధర్నా
Published on Sun, 01/29/2017 - 23:52
అనంతపురం అర్బన్ : వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్తో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు సంఘం (సీపీఐ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.మల్లికార్జున, ఎ.కాటమయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నాని విజయవంతం చేయాలని తెలిపారు.
#
Tags