నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైలు ఢీకొని వ్యక్తి మృతి
Published on Mon, 11/14/2016 - 02:29
ఏలూరు అర్బ¯ŒS : గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని వట్లూరు గ్రామానికి చెందిన పఠా¯ŒS బాజీ (45) అనే వ్యక్తి ఆదివారం బహిర్భూమికి వెళ్లేందుకు వట్లూరు రైల్వేస్టేçÙ¯ŒS సమీపంలో పట్టాల వద్దకు వచ్చాడు. అదేసమయంలో అటుగా వెళ్లిన గుర్తుతెలియని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. మృతుని బంధువులను రప్పించి వారి వివరణ మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
#
Tags