కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెవెన్యూశాఖలో బదిలీల కౌన్సెలింగ్
Published on Sun, 05/21/2017 - 01:14
అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో బదిలీలకు సంబంధించి ఉద్యోగులకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి తన చాంబర్లో డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవితో కలిసి డిప్యూటీ తహశీల్దారులు (డీటీ), సీనియర్ అసిస్టెంట్లు(ఎస్ఏ), జూని యర్ అసిస్టెంట్లు (జేఏ), వీఆర్ఓలకు కౌన్సెలింగ్ చేశారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు డీటీలు, 10 మంది ఎస్ఏ, నలుగురు జూనియర్ అసిసెంట్లు, ఒక టైపిస్టు, 55 మంది వీఆర్ఓలు హాజరయ్యారు.
#
Tags