బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బైక్, వ్యాన్ ఢీ: ఇద్దరు మృత్యువాత
Published on Sat, 06/18/2016 - 16:07
కోటగిరి (నిజామాబాద్) : బైక్, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని రాయికూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్పై వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
#
Tags