అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి
Published on Fri, 01/08/2016 - 12:43
విజయవాడ: విద్యుత్ లైన్ కోసం ఏర్పాట్లు చేస్తున్న ఇద్దరు కార్మకులు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. ఈ సంఘటన విజయవాడలోని మొగల్రాజ్పురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక కాలనీలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసే విద్యుత్ లైన్ కోసం పనులు నిర్వహిస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై తంగెళ్లమూడి రామకోటి(40), శ్రీను(42) అనే ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags