రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పిడుగుపాటుకి వలస కూలీ మృతి
Published on Sun, 09/06/2015 - 14:56
డీహీరేహళ్(అనంతపురం): పిడుగుపాటుకి ఓ వలస కూలీ మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా డీహీరేహళ్ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కాదలూరు గ్రామానికి చెందిన పార్వతి(40), జీవనాధరం కోసం బళ్లారి జిల్లా సిద్ధపల్లికి వలస వెళ్లింది. అక్కడ వ్యవసాయ కూలీగా పొలంలో పనిచేస్తుండగా ఈ రోజు పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది.
#
Tags