ముస్లింలకు బాబు టోపీ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
Published on Mon, 06/06/2016 - 15:16
మడికొండ (వరంగల్ జిల్లా) : మడికొండలోని ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. కె.సముద్రం గ్రామానికి చెందిన బోదాన్ నరేష్(20), సీతాని శీను(21) ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వైపు వెళుతుండగా వేగంగా వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి లారీ కింద పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
#
Tags