అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఉర్దూ యూనివర్సిటీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Published on Wed, 05/31/2017 - 00:33
కర్నూలు సిటీ: ఉర్దూ యూనివర్సిటీ రెండవ సెమిస్టర్ ఫలితాలను మంగళవారం వైస్చాన్స్లర్ ముజఫర్ అలీ విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూజీ బీఏ ఎకనామిక్స్లో 12 మంది విద్యార్థులకు గాను 10మంది, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో 16 మందికి 16 మంది ఉత్తీర్ణులైయ్యారన్నారు. పీజీలో ఎంఏ ఇంగ్లిష్లో 100 శాతం(24 మంది విద్యార్థులు), ఉర్దూలో 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 17 మంది, ఎంకామ్లో 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారన్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో ఉర్దూ హానర్స్, ఎకనామిక్స్ హానర్స్, బీకామ్ హానర్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ హానర్స్లో జూన్ 14వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించామన్నారు.
#
Tags