వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గ్యాస్ ట్యాంకు పేలి వ్యాను దగ్ధం
Published on Thu, 07/21/2016 - 00:01
గ్యాస్ ట్యాంక్ పేలి మారుతి ఓమ్ని వ్యాను దగ్ధమైన సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. అనంతపురానికి చెందిన సురేష్ అనే వ్యక్తి జాతీయ రహదారి పక్కనే ఉన్న న్యూ రాయలసీమ హోటల్ వద్ద తన ఓమ్ని వ్యానును పార్కుచేసి అదే హోటల్లో విశ్రాంతి తీసుకున్నాడు. బుధవారం ఉదయం వ్యాను స్టార్ట్ కాలేదు. ఇంజిన్కు అమర్చిన గ్యాస్ ట్యాంక్ వద్ద రిపేరు చేస్తుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపు ఓమ్ని వ్యాను కాలిపోయింది. సురేష్కు సైతం మంటలు వ్యాపించడంతో స్వల్పంగా గాయపడ్డాడు. గ్యాస్ ట్యాంక్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.
#
Tags