ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీ ఫార్మశీ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం
Published on Wed, 08/17/2016 - 23:42
ఎచ్చెర్ల: బీ పార్మశీ రెండో విడత కౌన్సెలింగ్ బైపీసీ స్ట్రీం విద్యార్థులకు ప్రారంభమైంది. శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమాయ కేంద్రంలో బుధవారం ధృవీకరణ పత్రాలు పరిశీలించగా, 26 మంది హాజరయ్యారు. వీరిలో 12 మంది ఓసీ, బీజీ విద్యార్థులు ఉండగా, 14 మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. గురువారంతో ధృవీకరణ పత్రాల పరిశీలన, ఆప్షన్ల ఎంట్రీ ముగియనుంది. క్యాంప్ ఆఫీసర్ ఆర్.త్రినాథరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్ కౌన్సెలింగ్ ప్రక్రియ పర్యవేక్షించారు.
#
Tags