ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
శ్రీశైలం పురవీధుల్లో... ఇక వాహనాలు తిరగరాదు !
Published on Mon, 08/29/2016 - 00:09
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలోని ప్రధాన పురవీధులైన పాతాళగంగరోడ్డు, పోస్టాఫీస్ రోడ్ల ద్వారా ప్రధాన మాడా వీధికి ముందున్న గంగాధర మండపం కూడలి వరకు ఎలాంటి వాహనాలు తిరగరాదని దేవస్థానం అధికారులు ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి క్యాంటీన్ నెం 1 పై భాగం Vó ట్ ద్వారా వచ్చే టూ వీలర్స్ను కూడా ఈ రెండు ప్రధాన వీధుల్లోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించ లేదు. దేవస్థానం ఈఓ నారాయణ భరత్ గుప్త ఆదేశాల మేరకు ఎలాంటి వాహనాలు అనుమతించబోమని, కేవలం వీఐపీ, వీవీఐపీలకు సంబంధించిన వాహనాలను మాత్రమే లోనికి పంపిస్తామని తెలిపారు. దీంతో ఆ పురవీధుల్లో ఉన్న స్థానిక వ్యాపారస్తులు తమకు వ్యాపార నిమిత్తమై వచ్చే సరుకులను లోనికి తీసుకురావడానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటర్ క్యాన్ వాహనాలను కూడా అనుమతించకపోవడంతో మంచినీటి కోసం యాత్రికులు బాటిల్స్ను కొనాల్సి వచ్చింది. స్థానికులు, వ్యాపారస్తులు, ఈ రెండు పురవీధుల్లో, సత్రాల్లో నివాసితులు ఉంటున్న వారు టూ వీలర్ మీద వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఈఓతో చర్చించేందుదకు స్థానికులు, వ్యాపారాఉలు సిద్ధమవుతున్నారు.
#
Tags